తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడించారు.
ఈ సారి బాలికలదే...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కోతలు అయిపోయి.. రైతులు ధాన్యాన్ని కల్లాల్లోకి తరలించారు. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో పంటలు కోతలకు రాగా.. చాలా వరకు ధాన్యం కల్లాల్లో ఉంది. సుమారు 15...
తెలంగాణలో బిజెపి పార్టీ క్లీన్ హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు....
పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ మోసం చేశారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు.. ఒక్క రూపాయి అయినా వేశారా? ఢిల్లీలో రైతులను చంపిన బిజెపిని బొంద పెట్టాలని...
దేశంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా...