దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. 400కు పైగా స్థానాల్లో బిజెపిని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్ బిజెపి అభ్యర్థి...
హైదరాబాద్ లోక్సభ స్థానానికి మహమ్మద్ సమీర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ...
కరీంనగర్ లోకసభ స్థానానికి సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన మానస రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఈ మేరకు మంగళవారం నామినేషన్ పత్రాలు అందించేందుకు ఆమెతో పాటు ప్రతిపాదకులు...
భర్త చనిపోతే ఆయన జ్ఞాపకాలను గుర్తుగా ఉంచుకొనేందుకు భార్య గుడి కట్టించింది.. తాజాగా తెలంగాణలోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త తనతో లేడన్న విషయాన్ని భరించలేక తన గుర్తుగా...
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కనీసం 2 స్థానాల్లో గెలిచిన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు...