మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని, ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం గోసపెడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి...
బీబీనగర్ ఎయిమ్స్లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్...
నేటి యువతకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు....
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది....
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటినే కూల్చేందుకు ముందుకు రావటం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేసింది. అధికారం చేతిలో ఉంటే ఆస్తులను కాపాడుకునే నాయకులు ఉన్న నేటి...