తెలంగాణ

గోదావరి రైళ్లు పరుగులకు 50 ఏళ్లు

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులకు 50 ఏళ్లు దాటాయి. ఈ నేపథ్యంలో గోదావరి రైలు అరుదైన గౌరవం దక్కింది. గురువారంతో ఆ రైలు పరుగులు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్...

మేడారం జాతరకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

తెలంగాణలో మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. ఇక్కడ జాతర సందడి ఇప్పటికే మొదలైంది. ఈ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది....

శాసనసభ్యునిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు....

సంచలన నిర్ణయం తీసుకున్న హైదరాబాద్‌ సీపీ

హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఒకేసారి బదిలీ...

ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తాం

తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది...

Popular