ఓటు వేయడానికి వేళ్లే వారికి బైక్ ట్యాక్సీ సేవల సంస్థ రాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా సేవలు అందించనుంది. మే 13న పోలింగ్ రోజు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని...
హైదరాబాద్ మహానగరంలో ప్రజాదరణ చూరగొంటున్న హైదరాబాద్ మెట్రో.. మరో ఘనతను దక్కించుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు.
గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను ఆవిష్కరించిన...
సూర్య భగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటుంటే గత రెండు రోజులుగా వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం...
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలైనయని అన్నారు. మా పాలనలో వచ్చిన కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం...
కన్నకొడుకులను తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. కాని కొడుకులు మాత్రం పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులను మరిచిపోతారు. అలాంటిది కష్ట, నష్టాలకు ఓర్చి కొడుకులను పెంచి పెద్ద చేస్తే పట్టించుకోవడం లేదని ఓ తండ్రి...