జాతీయం

మీరు ప్రయాణించే రైలు శుభ్రంగా లేకుంటే ఇలా ఫిర్యాదు చెయ్యండి…

రైల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మనం ట్రైన్ టికెట్‌ కొన్నప్పుడే సర్వీస్‌ ఛార్జీలు కూడా అందులో ఉంటాయి. అలాంటప్పుడు రైలు అంతా శుభ్రంగా ఉండాలి. ఒకవేళ వాష్‌రూమ్‌ శుభ్రంగా లేకపోతే...

శ్రీన‌గ‌ర్‌లో అత్య‌ధికంగా పోలింగ్ న‌మోదు

26 ఏండ్ల త‌ర్వాత‌ శ్రీన‌గ‌ర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా పోలింగ్ శాతం న‌మోదైంది. నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 36.58 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ...

మూడోస్సారీ వారణాసి నుంచి ప్రధాని మోడీ నామినేషన్

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. మోడీ వెంట కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా మంగళవారం ఉదయం జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు...

తన తల్లిపై ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారం చేసాడు

ప్రజ్వల్‌ రేవణ్ణ తన తల్లిపై నాలుగైదేళ్ల క్రితం బెంగళూరులోని నివాసంలో అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. దీనికి సంబంధించి సిట్‌ అధికారుల ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చింది. అంతే కాకుండా ప్రజ్వల్‌ వీడియో...

స్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ

గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ లేవలేని స్థితిలో ఉన్న ఒక మహిళ కుటుంబసభ్యుల సహాయంతో స్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు… బిహార్‌లోని దర్భాంగ స్థానిక పాఠశాలలో...

Popular