జాతీయం

తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 14మందికి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేశారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం...

భోజనానికి గంట ముందు, తర్వాత టీ తాగొద్దు

చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కానీ టీ, కాఫీ ఎక్కువగా తాగితే శరీరానికి హాని కలుగుతుందని చాలా మందికి తెలిసిన ఆ అలవాటు వదులుకొని వారు ఉంటారు. ఇండియన్...

నాన్‌ వెజ్‌ ధర తగ్గింది.. వెజ్‌ థాలీ ధర పెరిగింది..

ప్రస్తుత రోజుల్లో మాంసాహారం కంటే శాకాహారం ధర రోజురోజుకూ ప్రియమవుతోంది. అదే సమయంలో నాన్‌ వెజ్‌ ధర తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరగ్గా.....

భారత్‌ సరిహద్దుల్లో ‘పాక్‌’ డ్రోన్ల కలకలం!

దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతాదళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. 2022 జనవరి- మే మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో దాదాపు...

అంకితకు ₹5లక్షల చెక్కు ఇచ్చిన డీకే శివకుమార్‌

625/625 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో మెరిసిన బాగల్‌కోట్‌ జిల్లా ముధోల్‌కు చెందిన అంకిత బసప్పను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తదుపరి చదువు కోసం...

Popular