జాతీయం

కేరళలో కొత్త వైరస్.. ఇప్పటివరకు 12మంది మృతి

హెపటైటిస్‌ ఎ వైరస్‌ కేరళ రాష్ట్రంలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ఈ వైరస్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఈ ఏడాది మొదటి నాలుగున్నర నెలల్లో...

తల్లి కడుపులో పిండానికీ జీవించే హక్కు ఉంది

తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం ఇలా స్పందించింది....

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో విలీనం ఖాయం

దేశంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మోడీ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ 400 సీట్లు గెలిస్తే.. పాక్‌...

ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి బాగా బలపడిందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి...

స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టనున్న కేంద్రం

స్పామ్‌ కాల్స్‌ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. డిపార్ట్‌మెంట్...

Popular