భారత్ వంటకాలల్లో మసాల పౌడర్లు అధికంగా వాడుతుంటారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాల బ్రాండ్లపై ఇప్పటికే పలు దేశాలు...
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా...
దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఆమోదయోగ్యం కాదని, ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిజెపిపై ఆరోపణలు గుప్పిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 75 ఏళ్లలో దేశంలో...
దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఎన్నికల బరిలో ఉందని విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్,...
ఈసారి ముందుగానే రుతుపవనాలు వస్తాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది....