ఇజ్రాయెల్ వెళ్లేందుకు వేలాది మంది భారతీయ యువత క్యూ కట్టారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఉపాధి కోసం యువత ఇజ్రాయెల్ లో...
కేరళలోని సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...
కొంతమంది తమ సొంత కూటమిలోని వారికే న్యాయం చేయలేకపోతున్నారు, అందుకే ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వారి విభేదాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. విపక్షాల 'ఇండియా'...
కొత్తగా ఏఐ సాంకేతికత రావడంతో అందులో నకిలీ ఎవరో, ఒరిజినల్ ఎవరో అర్థం కావడం లేదు. సెలబ్రిటీలు, ప్రముఖుల డీప్ఫేక్ వీడియోలు వైరల్గా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ సాంకేతికతను వినియోగించుకొని కొందరు...
తొలిసారిగా దేశంలో డ్రైవర్ లేకుండా తొలి మెట్రో రైల్ పరుగులు తీయబోతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్లో డ్రైవర్ లెస్ ట్రైన్ కొన్ని రోజుల్లో పని ప్రారంభించనుంది. బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్...