క్రైం

పద్మ భూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు

దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం చోరీకి గురైంది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఆ పద్మ భూషణ్ పురస్కారం చోరీకి గురైందనే విషయం ఇంటి యజమానికి కూడా...

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

ఇటీవల ముంబైలో వీల్‌చైర్‌ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా...

చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల శవాలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు...

ఆన్‌లైన్‌లో రూ. 22,000 పోగొట్టుకున్న రైతు

భార‌త్‌లో ఆన్‌లైన్ స‌ర్వీసుల్లో అన్ని వస్తువులు అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. పెరుగుతున్న డిజిట‌ల్ వేదిక‌ల‌తో సైబర్ నేరగాళ్లు కూడా అమాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేదిక‌గా రెచ్చిపోతున్నారు. రోజుకో త‌ర‌హా స్కామ్‌తో అమాయ‌కుల‌కు...

అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొంటే ప్రమాదమే

బిజీ జీవితంలో చాలా మంది బయట తినడానికి ఆసక్తి చూపుతున్నారు. బయట ఆహారం కల్తీ ఉందని ఇంట్లో వంట చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే ఇంట్లో వంట చేసుకునే వారు...

Popular