క్రైం

మహారాష్ట్రలో బయటపడ్డ నోట్ల కట్టల గుట్టలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో నోట్ల కట్టల గుట్టలు వెలుగుచూశాయి. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో రూ.170 కోట్ల విలువైన సొత్తును ఆదాయపన్ను విభాగం స్వాధీనం చేసుకుంది. అందులో 8...

వైసీపీకి ఓటు వేసిందని తల్లిని హత్య చేసిన కొడుకు

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని, కొడుకు హత్య చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లి గ్రామానికి చెందిన వడ్డే సుంకమ్మకు(45)...

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ...

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని మే 20 వరకు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్‌ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా...

ఒక వ్యక్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించాడు

ఒక వ్య‌క్తి 110 రోజుల్లో 200 విమానాల్లో ప్ర‌యాణించి విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు దొంగ‌త‌నం చేశాడు. ఏప్రిల్ 11వ తేదీన రూ. 7 ల‌క్ష‌ల విలువ చేసే ఆభ‌ర‌ణాలు విమానంలో మాయమైన‌ట్లు ఓ...

Popular