ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల...
దేశంలో ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు భారీగా పెరిగిపోయాయని, కబ్జాదారులకే నాయకుల అండదండలు ఉన్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి, జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తున్నామని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం ఢిల్లీ నుంచి ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ''ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దివాళా...
సరదాగా స్నేహితులతో గడపడానికి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు డాక్టర్ ఆస్ట్రేలియాలో కన్ను మూసింది. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి...
విశాఖపట్నం నుంచి తాను పోటీ చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అయితే ఎంపీగానా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. సీబీఐ మాజీ...