ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.వివేకానందరెడ్డి...
ఏపీలో క్షేత్రస్ధాయి పరిస్ధితులపై వస్తున్న రిపోర్టులపై చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల్ని పంపాలని ఈసీ నిర్ణయించింది....
ఏపీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి.. సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొన్నారు....
ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని...
ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్కుమార్ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది...