సీఎం జగన్పై రాయిదాడి కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు. సతీష్ అనే యువకుడు జగన్పై రాయి విసిరినట్లు గుర్తించారు. సతీష్ అజిత్సింగ్ నగర్ వడ్డెరకాలనీకి చెందిన యువకుడి అని తేల్చారు....
ఒక విద్యార్థిని చదువుకోసం బాల్య వివాహాన్ని ఎదిరించింది. ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు బాల్య వివాహం చేయాలని అనుకుంటే, వారిని ఎదురించి తను చదువు కోవాలనే కలను సాకారం చేసుకుంది ఒక అమ్మాయి. కర్నూలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరుపుతున్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన...
వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని,...
నిత్యం ఏదో ఒక చోట చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైన భూమిలో నుంచి నీరు ఉబికి వస్తాయి. కానీ ఒక చెట్టు నుంచి నీరు ఉబికి రావడం...