ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇచ్చారని, కానీ వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిరుద్యోగుల కోసం సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆ ఉద్యోగాలెక్కడని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు....
ప్రజలను ప్రలోభ పెట్టేందుకు అన్ని రాజకీయపార్టీలు వారి మేనిఫెస్టోలు ప్రకటించాయని, వారి మేనిఫెస్టోలు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలని జై భారత్ పార్టీ ఉత్తర విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ సిబిఐ...
మద్యపానం ఎంత ప్రమాదకరమో, అది ఎంత హాని చేస్తుందో తెలియజేసే ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. స్నేహంగా ఉండే ఇద్దరు స్నేహితులను ఒక్క క్వార్టర్ బాటిల్ వేరుచేసింది. అప్పటి దాకా వారి...
వైజాగ్ ఉత్తర నుంచి తాను జై భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని, తన ప్రచారానికి వస్తున్న విశేష ప్రజాదరణను ఓర్వలేక కొంతమంది కావాలనే తనపై కక్ష కట్టారని, తనకు ప్రాణహాని వుందని...