దేశంలోని చాలా పార్టీల నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కోట్ల కొద్ది గుట్టలు గుట్టలుగా డబ్బులు స్వాధీనం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈడీని.....
ఇకపై చార్ ధామ్ యాత్రలోని ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో...
ప్రపంచంలోని పలు దేశాలు తమ దేశాల్లో పర్యటక రంగాన్ని మరింత వృద్ధి చేసుకునేందుకు వీసా లేకుండానే విదేశీయులను పలు దేశాలు అనుమతిస్తున్నాయి. ఈ క్రమంలో వీసారహిత పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్,...
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు హెపటైటిస్ తో 3500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ పరీక్షలు, చికిత్సలు తగ్గడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. 2030 నాటికి హెపటైటిస్...
భారత్ వంటకాలల్లో మసాల పౌడర్లు అధికంగా వాడుతుంటారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై తాజాగా మరో దేశం నిషేధం విధించింది. ఈ మసాల బ్రాండ్లపై ఇప్పటికే పలు దేశాలు...