సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు యువతను రప్పించాలి. యువత ఆలయాలకు రావాలంటే ఆలయాల్లో తప్పనిసరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు...
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో యాదాద్రి ఒకటి. ఇకనుండి యాదాద్రి కొండపై ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత భక్తులు అత్యధికంగా సందర్శించే ఆలయం యాదాద్రి...
ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి పైగా సందర్శించారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 60శాతం యాత్రికుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం 2024తో పోలిస్తే 2023లో చార్ధామ్ను సందర్శించిన వారి సంఖ్య...
నిజానికి వైద్యులు చాలా బిజీబిజీగా గడుపుతారు.. రోగులు, చికిత్స, ఆపరేషన్స్ అంటూ తీరిక లేకుండా ఉంటారు. వైద్యులు నిజానికి తమ కుటుంబ సభ్యులకు కూడా సరియైన సమయం ఇవ్వరు. అలాంటిది కొంతమంది డాక్టర్స్...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమేనని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తెలిపారు. ఈ...