కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అయితే ఆమెకు ఎవరు కూడా సీట్ ఇవ్వలేదు. ఆమెన ఒక సామాన్య పౌరురాలిగానే చూశారు. నిర్మలా ఢిల్లీ మెట్రోలో లక్ష్మీ నగర్...
మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ సిటీ బస్సుల్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా ప్రయాణికు ల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై...
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విడతల వారీగా కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఐదో దశ పోలింగ్ మే 20న సోమవారం జరగనుంది....
మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్...
దేశంలోని ఓటర్లను ప్రధాని నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (ఈసీ)...