అయోధ్య రామమందిరంలో కొలువైన బాల రాముడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈక్రమంలోనే ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ 45 రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ...
అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణ ప్రజల ఆశలన్నీ బిఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన...
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. ''భారత రాష్ట్రపతి, ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు గణతంత్ర...
దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాలం చలి విపరీతంగా ఉంటుంది. ఎంత వేడిని ఐనా తట్టుకుంటారు కాని చలిని మాత్రం భరించలేరు. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మద్యాన్ని తాగుతుంటారు. అలా తాగడంవల్ల ఒంట్లో వేడి...
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....