మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి మాయమైపోతున్నాడు. అలాంటిది కేవలం మూడు సెకన్లలోనే మనిషిని మృత్యువు కాటేసింది. సికింద్రాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో ఉన్నట్టుండి ఓ భారీ...
ఓ సెక్స్ వర్కర్ చేసిన పని వందల మందిని ఆందోళనకు గురిచేసింది. తనకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక సంబంధం నెరిపింది. ఈ విషయం తెలిసి కంగుతున్న అధికారులు.. స్థానికులను...
అరచేతిలో ఫోన్ పట్టుకొని ఎవరికి, ఎప్పుడు ఏం మెసెజ్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో కొంతమంది మనుషులు ఉన్నారు. ట్రోలింగ్ రాబందులు విపరీత పోస్టులతో వేధించి.. వేధించి ఒక గృహిణిని పీక్కుతిన్నారు. గత...
మానసిక సమస్యలతో బాధపడుతున్న కూతురి మెడకు ఆ తల్లిదండ్రులు ఉరివేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్మహాజన్ వివరాల ప్రకారం గతంలో...
ఒక మహిళ కిడ్నీ నుంచి వైద్యులు 300కు పైగా రాళ్లను తొలగించారు. ఆ స్త్రీ తన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి నీళ్లకు బదులు ప్రతిరోజూ శీతల పానీయాలు, జ్యూస్ లు మాత్రమే...