వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం

Date:

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన తారస్థాయికి చేరింది. పదో తరగతి పిల్లలకు పలమనేరు ఎమ్మెల్యే.. సోమవారం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. చాలామంది విద్యార్థులు వాటితోనే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. దీనిపై తెదేపా నేతలు పలమనేరు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా… కచ్చితంగా అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రంలోనికి వాటిని అనుమతించరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...