తనను అంతమొందించే కుట్ర జరుగుతోంది..

Date:

వైజాగ్ ఉత్తర నుంచి తాను జై భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని, తన ప్రచారానికి వస్తున్న విశేష ప్రజాదరణను ఓర్వలేక కొంతమంది కావాలనే తనపై కక్ష కట్టారని, తనకు ప్రాణహాని వుందని వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ కు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి(జేడి) లక్ష్మీనారాయణ శుక్రవారం ఫిర్యాదు చేసారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Share post:

Popular

More like this
Related

షుగర్ సమస్య మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ

షుగర్ సమస్యతో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య...

ఐఐటీ చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌

ఐఐటీల్లో చదవాలని చాలా మంది విద్యార్థులు కలలుగంటారు. సీటు వచ్చిన వారికి...

అప్పు కట్టలేదని రైతు భార్యపిల్లలను తీసుకెళ్లిన మహిళ

వ్యవసాయం కోసం ఒక రైతు ఓ మహిళ వద్ద అప్పు చేశాడు....

మూడు సెకన్లలోనే కాటేసిన మృత్యువు

మనిషి మరణం ఎప్పుడు, ఏలా వస్తుందో తెలియదు. కన్నుమూసి తెరిచేలోపే మనిషి...